Header Banner

రైతులకు ప్రభుత్వం కీలక అప్డేట్! ఏప్రిల్ 17 నుంచి అమల్లోకి రానున్న పైలెట్ ప్రాజెక్ట్!

  Wed Apr 16, 2025 21:13        Politics

తెలంగాణ ప్రభుత్వం భూ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు కీలకంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టాన్ని తొలుత పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనుంది. ఏప్రిల్ 17 నుంచి ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలోని కాజాపురం గ్రామంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. భూ భారతి చట్టం అమలుతో భూములపై ఉన్న వివాదాలు త్వరగా పరిష్కారం కావడంతో పాటు భవిష్యత్తులో ఈ తరహా సమస్యలు తలెత్తకుండా ఉండేలా చూస్తామని మంత్రి పేర్కొన్నారు. మొదట ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలాల్లో ఈ చట్టాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.

 

ఈ చట్టాన్ని అమలు చేసే క్రమంలో రాష్ట్రంలోని ఎన్నో మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సదస్సుల ద్వారా ప్రజలకు చట్టం పై అవగాహన కల్పిస్తారు. ప్రజలు తమ భూములపై ఉన్న సమస్యలను అధికారులకు నేరుగా తెలియజేసే అవకాశమివ్వబడుతుంది. భూ భారతి చట్టం రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు ముందుగా ఈ పైలెట్ ప్రాజెక్ట్‌ ద్వారా ప్రభుత్వం తీసుకునే చర్యలు, ప్రజలలో విశ్వాసం కలిగించడమే లక్ష్యంగా ఉందన్నారు. భూ సమస్యల పరిష్కారంలో ఇది ఒక మంచి అవకాశంగా ఉపయోగపడనుందని రెవెన్యూ శాఖ మంత్రి పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండిఏపీలో మరో నామినేటెడ్ పోస్ట్ విడుదల! హజ్ కమిటీ చైర్మన్‌గా ఆయన నియామకం! రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం! మొత్తానికి ఫైబర్ నెట్ నుంచి 500 మంది ఉద్వాసన! పని చేయకుండానే జీతాలు చెల్లింపు!

 

కూటమి ప్రభుత్వం మరో నామినేటెడ్ పోస్ట్ కి శ్రీకారం! ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ గా ఆయన ఫిక్స్!

 

ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

భారతీయులకు ట్రంప్ మరో ఎదురుదెబ్బ.. వారికి భారీ షాక్.. ఇక వీసా రానట్లే.! రిజిస్ట్రేషన్ తప్పనిసరి - లేదంటే భారీ జరిమానాలు, జైలు శిక్ష!

 

తిరుమలలో భక్తులకు వసతికౌంటర్.. టీటీడీ కీలక నిర్ణయం! ఇక బస్సుల్లోనే..!

 

నేడు చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినేట్ కీలక సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!

 

ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్లీ ఆయనే ఫిక్స్! వీవీఎస్ లక్ష్మణ్‌కు కూడా..!

 

ఆ కీలక ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్! టెండర్లు మళ్లీ ప్రారంభం!

 

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలెర్ట్.. రాష్ట్రంలోని 98 మండలాల్లో నేడు వడగాల్పులువానలు - ఎక్కడెక్కడంటే?

 

సీఆర్‌డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?

 

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #TelanganaGovt #LandReforms #RevenueDepartment #PilotProject #PonguletiSrinivasReddy #LandDisputeResolution #TelanganaUpdates